- Advertisement -
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
మండలంలోని కలిగొట్ గ్రామంలో గొర్రె మేకలకు బట్టల నివారణ మందు త్రాగించడం జరిగిందని మడల పశు వైద్యాధికారి ఆశ్రిత తెలిపారు. గ్రామంలోని 2300 గొర్రె మేకలకు నట్టల నివారణ మందు త్రాగించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజు గొర్రె మేకల పెంపకం దారులు ,గ్రామ ప్రజలు, పశు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



