- Advertisement -
నవతెలంగాణ – సదాశివ నగర్
మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో మంగళవారం రామ్ శెట్టి భూపతి అద్వర్యంలో 500 మట్టి విగ్రహాలను పంపించేసినట్లు తెలిపారు. మట్టి విగ్రహాల వలన పర్యావరణంలో కాలుష్యం ఉండదని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -