- Advertisement -
నవతెలంగాణ – మునిపల్లి
సీఎంఆర్ఎఫ్ పథకం కింద మంజూరైన చెక్కులను ముపై మూడుగురు లబ్ధిదారులకు రూ. 13 లక్షల 50 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులు మునిపల్లి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ మాజీ అధ్యక్షులు రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు సతీష్ కుమార్, ఉపాధ్యక్షుడు రసూల్ పటేల్, నాయకులు కుపన్న గారం, సంగమేశ్వర్, ఖ్యాతం రవీందర్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



