- Advertisement -
నవతెలంగాణ – మాక్లూర్ : మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లకు బెస్మిట్ వరకు రూ. లక్ష చెక్కును లబ్ధిదారులకు బుదవారం అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెట్ కమిటీ డైరెక్టర్ వేంకటేశ్వర్ రావు, మాజీ సర్పంచ్ రాజేందర్, నాయకులు శ్రీనివాస్, స్వామి, భూమన్న, లక్ష్మినారాయణ, లబ్ధిదారులు పాల్గొన్నారు.
- Advertisement -