- Advertisement -
నవతెలంగాణ – రెంజల్ : రెంజల్ మండలం బోర్గం గ్రామంలో శనివారం ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రాలను ఎంపీడీవో వెంకటేష్ జాదవ్ పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మొబిన్ ఖాన్, జి సాయి రెడ్డి, ధనుంజయ్, సింగిల్ విండో చైర్మన్ మొయినుద్దీన్, భూమా రెడ్డి, కార్తీక్, సిద్ధ సాయిలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -