- Advertisement -
నవతెలంగాణ – గాంధారి : గాంధారి మండల కేంద్రంలోని గాంధారి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో గాంధారి సొసైటీ చైర్మన్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబి&డీసీ ఏంఎస్ డైరెక్టర్ పెద్దబూరి సాయికుమార్ స్థానిక నాయకులు అధికారులతో కలిసి జీలుగు విత్తనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజలింగం, గాంధారి మాజీ సర్పంచ్ ముమ్మాయి సంజీవ్ యాదవ్,వైస్ చైర్మన్ ఉధల్ సింగ్ ,సొసైటీ డైరెక్టర్లు గాండ్ల లక్ష్మణ్ , ఆర్ల శివాజీ రావు , గోవింద్ గణపతి రావు, కోనింటి మణెవ్వ పోచయ్య సొసైటీ సీఈఓ గాండ్ల సాయిలు సిబ్బంది రాహుల్, సాయిరాం, నవీన్, రైతులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -