- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన క్షయ వ్యాధిగ్రస్తులకు బి ఆర్వోడబ్ల్యూఎస్ ఎన్జీవో స్వచ్ఛంద వారి ఆధ్వర్యంలో, మండల ప్రభుత్వ వైద్యులు డాక్టర్ ఉమాశ్రీ డాక్టర్ సుధాకర్ నాయకులు పౌష్టికాహార కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ పౌష్టికార కిట్లను క్షయ వ్యాధిగ్రస్తులు సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో టీబి సూపర్వైజర్ సురేష్, రాంబాబు, పోచన్న, పిహెచ్సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -