Monday, June 23, 2025
E-PAPER
Homeజిల్లాలుఈనెల 30 వరకు రేషన్ బియ్యం పంపిణీ: తహసిల్దార్

ఈనెల 30 వరకు రేషన్ బియ్యం పంపిణీ: తహసిల్దార్

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ :  ప్రభుత్వం అందిస్తున్న ఉచిత రేషన్ బియ్యం పంపిణీ ఈనెల 30వ తేదీ వరకు కొనసాగుతుందని తహసిల్దార్ సత్యనారాయణ అన్నారు.  ఈ సందర్భంగా పట్టణ తహసిల్దార్ కార్యాలయంలో బుధవారం మాట్లాడుతూ .. ప్రభుత్వం ఈసారి 3 నెలల బియ్యాన్ని పంపిణీ చేస్తోందన్నారు. ఈనెల 30 వరకు రేషన్ బియ్యం పంపిణీ చేయాలని మండలంలోని రేషన్ డీలర్లకు ఆదేశాలు ఇవ్వనున్నామన్నారు. దీని పట్ల లబ్ధిదారులు ఆందోళన చెందవద్దన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -