- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ గని పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా కాట్ పల్లి నగేష్ రెడ్డి (డీసీసీ అధ్యక్షులు నిజామాబాద్ ) వారితో పాటు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ కలిశారు. వీరి వెంట ఘన్ రాజ్, పంచరెడ్డి చరణ్ ఉన్నారు.
- Advertisement -



