- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : యాదాద్రి భువనగిరి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా భాస్కరరావు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా (రెవిన్యూ) అదనపు కలెక్టర్ వీరారెడ్డి, యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ పరిపాలన అధికారి జగన్మోహన్ ప్రసాద్ లు పాల్గొన్నారు.
- Advertisement -