Sunday, January 11, 2026
E-PAPER
Homeకరీంనగర్మానవత్వం చాటుకున్న జిల్లా ఎస్పీ

మానవత్వం చాటుకున్న జిల్లా ఎస్పీ

- Advertisement -

ప్రమాదంలో గాయడపడిన వ్యక్తి ని పోలీస్ వాహనంలో ఆస్పత్రికి తరలింపు
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల

సిరిసిల్ల పట్టణ పరిధిలోని బైపాస్ లో ప్రమాదం జరుగగా గాయాలతో పడి ఉన్న వ్యక్తిని అటు వైపు వెళ్తున్న జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తన వాహనాన్ని వెంటనే ఆపారు. రహదారిపై ప్రమాదం జరిగిందని గమనించి తీవ్ర గాయాల పాలైన వ్యక్తిని పైలెట్ వాహనంలో హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి సకాలంలో తరలించి వైద్యం అందేలా  చర్యలు తీసుకొని మానవత్వం చాటుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -