- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
లోకల్ వాహనాలకు టోల్ ప్లాజా యాజమాన్యం టోల్ వసూలు చేయవద్దని మండల ఐక్య కార్యచరణ కమిటీ సభ్యులు తెలిపారు. నేడు మండలంలో ఉన్న కారు వాహనదారులు పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణ వద్దకు ఉదయం 11 గంటలకు రావాలన్నారు. కారు వాహనదారులు అందరూ కలిసి టోల్ ప్లాజా యాజమాన్యంతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించుకోవాలని తెలిపారు.
- Advertisement -