Wednesday, February 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అన్నదాన సత్రం కొరకు విరాళం అందజేత 

అన్నదాన సత్రం కొరకు విరాళం అందజేత 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్  
పట్టణంలోని మామిడిపల్లి అయ్యప్ప ఆలయ ప్రాంగణంలో  భక్తుల అన్నదాన సత్రం కొరకు ఆలయ కమిటీ వారికి  2 డాంపర్లు సుమారు 1200 స్క్వేర్ ఫీట్ల వెట్ మిక్స్ ని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి బుధవారం విరాళంగా అందజేసినారు. ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్ భుపెందర్, శాల ప్రసాద్, మాజి కౌన్సిలర్ ఆకుల రాము, ఆలయ కమిటీ సభ్యులు గోజూర్ హరీష్, పటాక్ నర్సారెడ్డి, కాంగ్రెస్ నాయకులు తవన్న తదితరులు పాల్గోన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -