Wednesday, March 18, 2026
E-PAPER
Homeకరీంనగర్ఎల్లమ్మ చెరువు కట్ట పనుల్లో నిర్లక్ష్యం చేయొద్దు

ఎల్లమ్మ చెరువు కట్ట పనుల్లో నిర్లక్ష్యం చేయొద్దు

- Advertisement -

నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్

హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం చేయొద్దని పిఆర్ఎస్ ఈ వెంకటేశ్వర్లు కాంట్రాక్టర్ కు సూచించారు. బుధవారం హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు అభివృద్ధి పనులను, బ్యూటిఫికేషన్ పనులను మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున గౌడ్ తో కలిసి పరిశీలించారు. నిర్మాణం పనులను వేగవంతంగా పూర్తి చేయాలని తెలిపారు. ఆయనతోపాటు ఈ ఈ తిరుపతి, డిఈ మహేష్, ఏఈ పృధ్వి రాజ్ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -