Monday, December 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డ్రైనేజీ, మంచినీటి, కరెంటు సమస్యను పరిష్కరించాలి 

డ్రైనేజీ, మంచినీటి, కరెంటు సమస్యను పరిష్కరించాలి 

- Advertisement -

సర్పంచ్ కు వార్డు సభ్యుల వినతి
నవతెలంగాణ – మిర్యాలగూడ 

మిర్యాలగూడ మండలంలోని కొత్తగూడెం గ్రామం తొమ్మిదవ వార్డులో  డ్రైనేజీ, మంచినీటి, కరెంటు సమస్య లను పరిష్కరించాలని సోమవారం గ్రామ సర్పంచ్ పిసిక ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. 9 వార్డులో సమస్యలు తీవ్రంగా ఉన్నాయని వాటిపై దృష్టి పెట్టి వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో  వార్డు మెంబర్ పరంగి శైలజ మధు, కార్యకర్తలు మాసారపు మహేష్, పరంగి సన్నీ, మాతంగి సైదులు, మీసాల అశోక్, ఉబ్బపల్లి దాసు, పేరుపొంగు నగేష్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -