Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeట్రెండింగ్ న్యూస్సెప్టెంబర్ 21 నుంచి దసరా సెలవులు

సెప్టెంబర్ 21 నుంచి దసరా సెలవులు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలోని పాఠశాలలకు సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 3 వరకు దసరా సెలవులను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తిరిగి అక్టోబర్ 4 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad