- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : టిబెట్లో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.7గా నమోదైంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం లేదని అక్కడి అధికారులు పేర్కొన్నారు. అర్ధరాత్రి 2.41 గంటల సమయంలో భూకంపం వచ్చినట్లు జాతీయ భూకంప పరిశోధనా కేంద్రం వెల్లడించింది. దేశవ్యాప్తంగా ప్రకంపనలు వచ్చినట్లు పేర్కొంది. మూడు రోజుల కిందట కూడా టిబెట్లో భూకంపం వచ్చింది. అయితే, అది రిక్టర్ స్కేల్పై 3.7గా నమోదైంది.
- Advertisement -