Wednesday, December 17, 2025
E-PAPER
Homeజిల్లాలుపోలింగ్ కేంద్రంలో స్పృహతప్పి పడిపోయిన ఎన్నికల అధికారి

పోలింగ్ కేంద్రంలో స్పృహతప్పి పడిపోయిన ఎన్నికల అధికారి

- Advertisement -

నవతెలంగాణ కురవి: మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం చంద్యాతండా పోలింగ్ కేంద్రంలో పోలింగ్ అధికారి శ్రీనివాస్ బీపీ డౌన్ అయి స్పృహతప్పి పడిపోయారు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనతో పోలింగ్ కేంద్రంలో కొద్దిసేపు కలకలం రేగింది. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సమయంలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -