- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
పట్టణ కేంద్రంలోని కుమ్మరిగల్లి కాలనీలో ప్రమాద కరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యుత్ ఏ ఈ సంకీర్త్ మాట్లాడుతూ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ప్రమాదకరంగా ఉన్నందున ట్రాన్స్ ఫార్మర్ ను ఎత్తులో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. విద్యుత్ ప్రమాదకర సమస్యలను గుర్తించి పరిష్కరించడం జరుగుతుందని, ప్రజలు విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలన్నారు.
- Advertisement -