Friday, December 26, 2025
E-PAPER
Homeజాతీయంఛత్తీస్‌గఢ్‌లో ఎన్ కౌంటర్... ఐదుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్ కౌంటర్… ఐదుగురు మావోయిస్టులు మృతి

- Advertisement -

నవతెలంగాణ బీజాపూర్‌: ఆప‌రేష‌న్ క‌గార్‌తో ఛ‌త్తీస్‌గ‌డ్ అడువుల్లో ర‌క్త‌మోడుతోంది.బీజాపూర్‌లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు, ఇద్దరు పోలీసులు మృతి చెందారు. ఘటనాస్థలిలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -