- Advertisement -
శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్లోని కిష్త్వార్ ఎన్కౌంటర్లో ఒక సైనికుడు మరణించాడు. గురువారం తెల్లవారుజామున ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో సైనికుడు తీవ్రంగా గాయపడ్డారని, చికిత్స పొందుతూ మరణించాడని ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆ ప్రాంతంలో భీకర కాల్పులు కొనసాగుతున్నాయని పేర్కొంది.
- Advertisement -