Sunday, May 25, 2025
Homeతెలంగాణ రౌండప్ముగిసిన ఉపాధ్యాయ శిక్షణ శిబిరం 

ముగిసిన ఉపాధ్యాయ శిక్షణ శిబిరం 

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం ఐదు రోజుల శిక్షణ శిబిరo ముగిసింది. ఈ సందర్భంగా ఎంఈఓ ఆనందరావు మాట్లాడుతూ…. ఉపాధ్యాయులు ఆధునిక బోధన విధానాలను అనుసరించి పాఠాలను బోధించాలని సూచించారు. ఉపాధ్యాయులు తయారుచేసిన అభ్యాసన సామాగ్రిని పరిశీలించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిఆర్పి మహమ్మద్, సురేఖ, యుగేందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -