No menu items!
Saturday, August 23, 2025
E-PAPER
spot_img
No menu items!
HomeఆటలుENG vs IND: మూడో రోజు ఆట ప్రారంభించిన టీమ్‌ఇండియా

ENG vs IND: మూడో రోజు ఆట ప్రారంభించిన టీమ్‌ఇండియా

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఇంగ్లాండ్‌తో టీమ్‌ఇండియా ఐదో టెస్టు ఆడుతోంది. ఈ క్రమంలో మూడో రోజు ఆటను టీమ్‌ఇండియా ప్రారంభించింది. క్రీజులో యశస్వి జైస్వాల్‌ అర్ధశతకం పూర్తి చేసి 70 పరుగులతో, ఆకాశ్ దీప్‌ 27 పరుగులతో ఉన్నారు. ఇంగ్లండ్‌ తరఫున జాకబ్ బెతెల్ బౌలింగ్ ఆరంభించాడు. ప్రస్తుతానికి టీమ్‌ఇండియాన 94 పరుగుల లీడ్‌లో ఉంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad