- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఇంగ్లాండ్-భారత్ మధ్య తొలి టెస్టు కొనసాగుతోంది. 21/0 ఓవర్నైట్ స్కోర్తో ఐదో రోజు రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ జట్టు.. భోజన విరామ సమయానికి వికెట్ నష్టపోకుండా 117 పరుగులు చేసింది. క్రీజులో ఉన్న క్రాలె(42), డకెట్(64) నిలకడగా ఆడుతున్నారు.
- Advertisement -