Saturday, September 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రతి అక్షరం ప్రజల గొంతుకగా ప్రతిధ్వనిస్తుంది..

ప్రతి అక్షరం ప్రజల గొంతుకగా ప్రతిధ్వనిస్తుంది..

- Advertisement -

మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఆకుల లలిత 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

ప్రజాశక్తి నుండి నవతెలంగాణగా అవతరించి, అనుదినం జనస్వరంగా నిలుస్తూ నిజాన్ని నిర్భయంగా చాటిచెప్పే ప్రజల గొంతుక నవతెలంగాణ పత్రిక అని మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఆకుల లలిత కొనయాడారు. నవతెలంగాణ ప్రజల పక్షం నిలుస్తూ ప్రతిద్వనిస్తూ ముందుకుపోతూ 10 వ వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నవతెలంగాణ దినపత్రిక పాఠకులకు, ప్రకటనకర్తలకు, పత్రిక ఉద్యోగులకు, సిబ్బందికి శు భాకాంక్షలు తెలియజేసి మాట్లాడారు. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో వెలికి తీసి ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలుస్తూ ముందుకుసాగుతుంది. విద్యార్థి, యువత, మహిళలు అన్ని వర్గాల సమస్యలను వెలికితీసి పరిష్కారానికి మార్గం చూపుతుంది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -