Saturday, August 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రతి ఒక్కరు హక్కులపై అవగాహన కలిగి ఉండాలి: ఆర్ఐ

ప్రతి ఒక్కరు హక్కులపై అవగాహన కలిగి ఉండాలి: ఆర్ఐ

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
డోంగ్లి మండలంలోని మాదన్ ఇప్పర్గా గ్రామంలో పౌర హక్కుల సదస్సును గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా డోంగ్లి మండల ఆర్ ఐ సాయిబాబా మాట్లాడుతూ.. ఎస్సీ ఎస్టీ పౌర హక్కుల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఈ సదస్సులో పోలీస్ శాఖ ఇతర శాఖల అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -