Tuesday, January 27, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమేడారం జాతరకు సర్వం సిద్ధం.. రేపటి నుంచే ప్రారంభం

మేడారం జాతరకు సర్వం సిద్ధం.. రేపటి నుంచే ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఆసియాలోనే అతిపెద్దదైన మేడారం గిరిజన మహాజాతర బుధవారం నుంచి ప్రారంభం కానుంది. సమ్మక్క-సారలమ్మ వేడుకల కోసం ప్రభుత్వం రూ.251 కోట్లతో ఆలయ పునరుద్ధరణ చేపట్టింది. సుమారు 3 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా. రాష్ట్రం నలుమూలల నుంచి 4వేల ప్రత్యేక బస్సులు నడుపుతోంది TGSRTC. 15 వేల మంది సిబ్బందితో పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -