Friday, December 26, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమైసూరులోని అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి

మైసూరులోని అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మైసూరులోని అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. పలువురికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గ్యాస్ సిలిండర్ వల్లే పేలుడు సంభవించినట్లు భావిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -