Sunday, January 11, 2026
E-PAPER
Homeక్రైమ్ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరి మృతి

ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరి మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ :: జనగామ జిల్లా లింగాల ఘన్పూర్ నవాబ్ పేట వద్ద ఘోర ప్రమాదం జరిగింది. బైకును ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఘటనాస్థలంలో ఒకరు మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడటంతో చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -