- Advertisement -
నవతెలంగాణ – తిమ్మాజిపేట
మండలంలో ని మారేపల్లి గ్రామపంచాయతీ రుక్మదిన్ గడ్డ కు చెందిన తురుపాటి మల్లయ్య శనివారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు నేరాలపల్లి మనోహర్ సతీమణి అన్నమ్మ మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. అనంతరం మృతునడి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంత్యక్రియలకు నిమిత్తం కుటుంబ సభ్యులకు రూ.5వేలు ఆర్థిక సహాయన్ని అందించారు. ఆమె వెంట గ్రామస్తులు వున్నారు.
- Advertisement -