- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని హనుమాపురం గ్రామానికి చెందిన ఒంగేటి సురేందర్ రెడ్డి ఇటీవలనే మృతిచెందగా ఆయన కుటుంబానికి సాధినేని లక్ష్మీనారాయణ జ్ఞాపకార్ధంగా బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు సాధినేని ఉపేందర్ 5 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు మణికంఠ గౌడ్, గ్రామ మాజీ వార్డు సభ్యులు తోటకూర వెంకటేష్ యాదవ్, మండల నాయకులు గజ్జి నరేష్ యాదవ్, ఎర్రబోయిన జ్ఞానేశ్వర్ యాదవ్, వంగేటి అంజిరెడ్డి, రంగ బాలకృష్ణ గౌడ్, గజ్జి నాగరాజు యాదవ్, శ్రీరామ్,, మహేష్, లు పాల్గొన్నారు.
- Advertisement -