Saturday, May 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతు కుటుంబానికి ఆర్థిక సహాయం..

రైతు కుటుంబానికి ఆర్థిక సహాయం..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్: భువనగిరి మండలంలోని బండసోమారం  గ్రామానికి చెందిన జువ్వగాని  లక్ష్మి (70) అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె కుటుంబానికి చందుపట్ల పి ఏ సి ఎస్ బ్యాంకు తరపున రూ.30 వేల ఆర్థిక సహాయం బ్యాంకు చైర్మన్ మందాడి లక్ష్మీనరసింహారెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు డైరెక్టర్  భూర్గు సౌజన్య లక్ష్మారెడ్డి, సిబ్బంది సీఈఓ  నల్లమాసు రాములు, గ్రామ మాజీ సర్పంచులు  నానం పద్మ కృష్ణ గౌడ్, కాటిక జంగయ్య యాదవ్,  ముస్కు నవీన్ కుమార్, సభ్యులు,రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -