- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్: భువనగిరి మండలంలోని బండసోమారం గ్రామానికి చెందిన జువ్వగాని లక్ష్మి (70) అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె కుటుంబానికి చందుపట్ల పి ఏ సి ఎస్ బ్యాంకు తరపున రూ.30 వేల ఆర్థిక సహాయం బ్యాంకు చైర్మన్ మందాడి లక్ష్మీనరసింహారెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు డైరెక్టర్ భూర్గు సౌజన్య లక్ష్మారెడ్డి, సిబ్బంది సీఈఓ నల్లమాసు రాములు, గ్రామ మాజీ సర్పంచులు నానం పద్మ కృష్ణ గౌడ్, కాటిక జంగయ్య యాదవ్, ముస్కు నవీన్ కుమార్, సభ్యులు,రైతులు పాల్గొన్నారు.
- Advertisement -