Tuesday, January 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్షబ్బీర్ అలీ ఫౌండేషన్ అధ్వర్యంలో ఆర్థిక సహాయం

షబ్బీర్ అలీ ఫౌండేషన్ అధ్వర్యంలో ఆర్థిక సహాయం

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
బీబీపేట్ మండలం మాందాపూర్ గ్రామానికి చెందిన ప్రభులింగం అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకొని షబ్బీర్ అలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర యువ నాయకులు ఇలియాస్ సహకారంతో బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగరాజ్ గౌడ్ 5 వేల రూపాయల నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు పెద్ద రాజిరెడ్డి, రాజు, మహాలింగం, శ్రీనివాస్, అనసూయ, కళావతి, రాకేష్, సతీష్, శివకుమార్, మాల జంగం ప్రతినిధులు వీరస్వామి, కాశీలింగం, రాజు, విజయ్, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -