Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు

ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మెహిదీపట్నం బస్టాండ్ వద్ద ఓ ఆర్టీసీ సిటీ బస్సులో మంటలు చెలరేగాయి. మెహిదీపట్నం నుంచి ఉప్పల్ కు వెళ్తున్న ఈ ఆర్డినరీ బస్సులో మంటలు వ్యాపించి బస్సు దగ్ధమైంది. బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad