- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఇండోనేసియాలోని ఒక ఏడంతస్తుల కార్యాలయ భవనంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అనేకమంది ఇంకా మంటల్లో చిక్కుకుని ఉండవచ్చని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



