Tuesday, December 9, 2025
E-PAPER
HomeNewsఇండోనేసియాలో అగ్నిప్రమాదం.. 17 మంది మృతి

ఇండోనేసియాలో అగ్నిప్రమాదం.. 17 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఇండోనేసియాలోని ఒక ఏడంతస్తుల కార్యాలయ భవనంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అనేకమంది ఇంకా మంటల్లో చిక్కుకుని ఉండవచ్చని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -