నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 13 వార్డు టేక్రియల్ గ్రామంలో హిందూ యువసేన ఆధ్వర్యంలో గురువారం దుర్గామాత మండపం వద్ద బుధవారం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. హిందూ యువసేన ఏర్పాటు చేసిన దుర్గ మాత దేవి నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా నాలుగవ రోజు అమ్మవారు శ్రీ కాత్యాయిని దేవి భక్తులకు దర్శనం ఇచ్చారు. హిందూ యువసేన కమిటీ కి దాతలుగా షెడ్డు దాత ఉత్తునూరి రవి పాటిల్, విగ్రహ దాతలు కుంటి పెద్ద నర్సిములు, చాకలి లింగం, క్యాతం నారాయణ, పూజ సామాగ్రి దాతలు ఉక్కయ్య గారి రాజేష్, గడ్డమీద ప్రభాకర్, మెడుదుల గంగాధర్, సెంట్రింగ్ దాతలు పోతారం సంతోష్, పెద్ద పోతన్న గారి రాజేందర్, లడ్డు దాత పొన్నాల భరత్, అన్నదాతలు ఒడ్డెం లింబాద్రి, బండి బబ్లు, మేడదుల శ్రీనివాస్ సాయిపవన్, నిత్య చీరాల దాతలు శ్రేయన్ పటేల్,హాని పటేల్, దాతలుగా నిలిచారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేశారు.
హిందూ యువసేన ఆధ్వర్యంలో అన్నదానం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES