– జీపీ ఎంప్లాయిస్ రాష్ట్ర అధ్యక్షుడు సాదుల శ్రీకాంత్…శుభాకాంక్షలు.
నవతెలంగాణ – మల్హర్ రావు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ సర్పంచులు గా,ఉప సర్పంచ్ లుగా,వార్డు సభ్యులుగా గెలుపొందిన అభ్యర్థులకు హార్దిక శుభాకాంక్షలు తెలిపినట్లుగా జీపీ ఎంప్లాయిస్ యునైటెడ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సాధుల శ్రీకాంత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడారు భారత రాజ్యాంగ ఫలితంగా,ప్రజలే పాలకులు , గ్రామ ప్రజల చేత ,గ్రామాల అభివృద్ధికి ప్రజాస్వామ్య పద్ధతిలో డాక్టర్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కు అనే ఆయుధం ద్వారా ఎన్నికైన పాలకులు సమాజ నిర్మాణం, గ్రామాల అభివృద్ధికి ముడిపడి ఉందన్నారు.రాజకీయాలకు అతీతంగా గ్రామ అభివృద్ది కోసం అందరూ నిస్వార్థంగా కృషి చేయాలని కోరారు.ఓటమి పాలైన అభ్యర్థులు నిరాశ పడకుండా ఓటమిని గునపాటంగా తీసుకుని, నిరాశ పడకుండా,పాజిటివ్ మోటో గా తీసుకుని,అందరు కలిసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు
నూతన సర్పంచ్ లకు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



