Saturday, November 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వధువరులను ఆశీర్వదించిన మాజీ ఏపీపీ మలహల్ రావు

వధువరులను ఆశీర్వదించిన మాజీ ఏపీపీ మలహల్ రావు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల  గ్రామానికి చెందిన వినయ్-సుమలత వివాహం శుక్రవారం మంథనిలోని పంక్షన్ హాల్లో అంగరంవైభవంగా నిర్వహించారు. ఈ వివాహమహోత్సవానికి మండల తాజా మాజీ ఎంపిపి చింతలపల్లి మలహాసల్ రావు హాజరై వదువరులను ఆశీర్వదించారు. నూతన దంపతులు ఒక్కరినొక్కరు అనున్యంగా జీవించాలని ఆకాంక్షించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పుప్పాల రాజు, బండి స్వామి, మురళి, రాజయ్య పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -