- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల వేళ వరంగల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇవాళ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తిరిగి గులాబీ గూటికి చేరనున్నారు. బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఆరూరి వెంట భారీగా ఆయన అనుచరులు కూడా గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో సాయంత్రం 6 గంటలకు తెలంగాణ భవన్లో ఈ చేరికల ఉండనున్నాయి.
- Advertisement -



