- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల కేంద్రం లో బాబ్రే శివాజీ బిఆర్ఎస్ సీనియర్ కార్యకర్త తల్లి మరణించడంతో విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే అంత్యక్రియలలో పాల్గొని మృతదేహన్ని నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమం లో జుక్కల్ మండల నాయకులు మాజీ ఎంపీపీ నీలు పటేల్, బొల్లి గంగాధర్, వాసరె రమేష్ పటేల్, మాజీ ఉప సర్పంచ్ బాను గౌడ్, విట్టు పటేల్, శివాజీ పటేల్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -



