Wednesday, December 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబానికి మాజీ పిఏసిఎస్ ఛైర్మన్ మొండయ్య పరామర్శ 

బాధిత కుటుంబానికి మాజీ పిఏసిఎస్ ఛైర్మన్ మొండయ్య పరామర్శ 

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మంథని మండలంలోని చిన్నఓదాల గ్రామానికి చెందిన ఎడ్ల భూదేవి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందింది. బుధవారం తాడిచెర్ల పిఏసిఎస్ తాజా మాజీ చైర్మన్ ఇప్ప మొండయ్య పరామర్శించి, మృతురాలి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అడ్వాల మహేష్,శ్రీనివాస్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -