- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మంథని మండలంలోని చిన్నఓదాల గ్రామానికి చెందిన ఎడ్ల భూదేవి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందింది. బుధవారం తాడిచెర్ల పిఏసిఎస్ తాజా మాజీ చైర్మన్ ఇప్ప మొండయ్య పరామర్శించి, మృతురాలి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అడ్వాల మహేష్,శ్రీనివాస్ పాల్గొన్నారు.
- Advertisement -



