- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మాజీ సింగిల్విండో చైర్మన్ ఎడ్ల సత్తి రెడ్డి భువనగిరి నూతన తహశీల్దార్ (ఏమ్మార్వో) గా సి జగన్ మోహన్ ప్రసాద్ ప్రమోషన్ పొంది బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా వారికి పుష్పగుచ్చం అందజేసి, శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ ఎడ్ల దర్శన్ రెడ్డి,మాజీ వార్డు సభ్యులు వళ్ళందస్ పరమేష్ పాల్గొన్నారు.
- Advertisement -



