Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కృష్ణాష్టమి సందర్భంగా మాజీ అర్బన్ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు 

కృష్ణాష్టమి సందర్భంగా మాజీ అర్బన్ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా మారుతీనగర్ లో గల కృష్ణ మందీర్ లో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేశానన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad