- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యూరు గ్రామానికి చెందిన పాలిశెట్టి లలితా-నరేష్ దంపతులు కుమార్తె అఖిల – శ్రీ కృష్ణ వివాహం గురువారం అంగరంవైభవంగా నిర్వహించారు. ఈ వివాహ మహోత్సవానికి మాజీ జెడ్పిటిసి అయిత కోమల రాజిరెడ్డి,మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి,శుభాకాంక్షలు తెలిపారు. నూతన దంపతులు ఒక్కోరికోక్కరూ అనున్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కొయ్యుర్ మాజీ ఉప సర్పంచ్ కోడూరి మమత, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -



