Friday, October 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన నలుగురికి జైలు

డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన నలుగురికి జైలు

- Advertisement -

14 మందికి జరిమాన
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

మద్యం సేవించి వాహనాలు నడిపిన నలుగురికి జైలు శిక్ష పడిందని,14 మందికి జరిమానా విధించామని ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తెలిపారు. ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 18 మందికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ  ఆదేశానుసారం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి. ప్రసాద్ తేదీ 24.10.2025 న కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్ జహాన్ ముందర హాజరుపరచగా 14 మందికి 21,000/- విధించమని తెలిపారు. దుబ్బ కు చెందిన ఆకుల రాజశేఖర్ అను వ్యక్తికి ఒకరోజు, మహారాష్ట్ర కు చెందిన రాంపాల్, చంద్రశేఖర్ కాలనీ కి చెందిన సయ్యద్ షేబాష్ అను వ్యక్తులకు రెండు రోజులు జైలు శిక్ష, అలాగే గొల్లపల్లి కి చెందిన  చాకలి రాజు తండ్రి పెంటయ్య  అను వ్యక్తికి నాలుగు రోజులు జైలు శిక్ష పడిందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -