- Advertisement -
నవతెలంగాణ -హైదరాబాద్: మధ్యప్రదేశ్ బుర్హన్పుర్లోని సిలంపురకు చెందిన నాలుగేళ్ల మేధాంశ్కు అదృష్టం వరించింది. లాటరీలో రూ.53 లక్షల విలువైన ఫార్చ్యునర్ కారు దక్కింది. స్థానికంగా నిర్వహించిన గర్భా ఉత్సవం సందర్భంగా శ్రీ సర్కార్ ధామ్ అనే వ్యక్తి నిర్వహించిన లాటరీలో బాలుడిని ఈ అదృష్టం వరించింది. ఈ లాటరీ టికెట్ను రూ.201 పెట్టి కిరణ్ రాయ్కర్ తన మనవడైన మేధాంశ్ పేరిట కొనుగోలు చేశారు.
- Advertisement -