- Advertisement -
నవతెలంగాణ – జక్రాన్ పల్లి : మండలంలోని చింతలూరు గ్రామంలో వీడీసీ ఆధ్వర్యంలో ఎరువాకా పొర్ణమి పండగ ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా వర్షాలు సమృద్ధిగా కురిసి, పాడి పంటలు మంచిగా పండాలని గంగమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో అన్నసత్రం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొలీ ప్యాక్ సింగిల్ విండో చైర్మన్ నాగుల శ్రీనివాస్ వీడీసీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.
- Advertisement -