Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పాలిసెట్ లో గాదంపల్లి విద్యార్థికి రాష్ట్ర స్థాయి ర్యాంక్

పాలిసెట్ లో గాదంపల్లి విద్యార్థికి రాష్ట్ర స్థాయి ర్యాంక్

- Advertisement -

పలువురు అభినందనలు
నవతెలంగాణ – మల్హర్ రావు
: రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పాలిసెట్ ఫలితాలు శనివారం ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఫలితాల్లో మండలంలోని పెద్దతూండ్ల గ్రామపరిదిలోని గాదంపల్లికి చెందిన నల్లాల రమాదేవి-వెంకటేష్ దంపతులు కుమారుడు నల్లాల మనిదీప్ రాష్ట్ర స్థాయి 200 ర్యాంక్ సాధించాడు. భవిష్యత్ లో సివిల్ ఇంజనీర్ కావడమే తన లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్టుగా తెలిపాడు. మనిదీప్ కు రాష్ట్ర స్థాయి ర్యాంక్ రావడంపై తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య, మండల తాజా మాజీ మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు,మాజీ సర్పంచ్ విజయ-నాగేశ్వరరావు  తోపాటు పలువురు అభినందించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad