Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్చైతన్య పాఠశాలలో గణేష్ నిమజ్జనం..

చైతన్య పాఠశాలలో గణేష్ నిమజ్జనం..

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
పట్టణ కేంద్రంలోని చైతన్య విద్యానికేతన్ పాఠశాలలో గురువారం పాఠశాలలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాన్ని సిద్ధ రామేశ్వర ఆలయ సమీపంలో ఉన్న చెరువులో నిమజ్జనం చేశారు. విద్యార్థులు నృత్యాలు చేస్తూ డప్పు చప్పుల ద్వారా ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రేణు కుమార్, ప్రధానోపాధ్యాయులు అశోక్ యాదవ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు ఉన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad