Monday, January 26, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ఉత్తమ ఎంపీడీవోగా గంగసాగర్ రెడ్డి 

ఉత్తమ ఎంపీడీవోగా గంగసాగర్ రెడ్డి 

- Advertisement -

నవతెలంగాణ – కుభీర్
77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్బంగా సోమవారం నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ చేతుల మీదుగా కుభీర్ మండల అధికారి ఎంపీడీఓ గంగా సాగర్ రెడ్డి కి జిల్లా స్థాయిలో ఉత్తమ అవార్డు  ప్రశాంస పత్రం అందించడం జరిగింది. ఈ సందర్బంగా ఎంపీడీఓ మాట్లాడుతూ మండలంలో ఉన్న అన్ని గ్రామాల నాయకులు సహకరించిన అధికారులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలపరు. ఈ అవార్డు మరింత మండల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -